KCR | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ - జనసేన కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యా
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు.
Somireddy | నలభై ఏండ్ల రాజకీయ జీవితం.. కానీ గెలుపు రుచి చూసి 20 ఏళ్లయ్యింది. దాదాపు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమినే చవిచూశారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఆరోసారి ఘనవిజయం సాధించారు. సర్వేపల్లి నియోజకవర్�
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండో విజయం నమోదైంది. రాజమహేంద్రవరం (పట్టణం) తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) గెలుపొందారు.
Ap Elections | ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
రేవంత్రెడ్డి చరిత్రను వక్రీకరించే చా తుర్యం ఉన్న నాయకుడు అనుకోలేదని టీడీ పీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఎద్దేవా చేశారు. రేవంత్ అంటే గౌరవం ఉండేదని, కా నీ చిహ్నం మార్చివేసి రాబోయే తరాలకి వి షం నింపుత�
Buddha Venkanna | ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని తెలిపా
YS Jagan | 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం చేసి ఇవాల్టికి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన �
Perni Nani | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈవో ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ ని�
Varla Ramaiah | అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు అర్థమైందని.. అందుకు ఆ పార్టీ నేతలు ఎవరూ బయటకు రావడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆయన శనివారం మీడియా సమా�
AP News | ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్లో ప్రజలు కూటమికే పట్టం కట్టారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో 130 స్థానాల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపు కోసం చంద్రబాబు�