AP News | ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవస్థను ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా దశలవారీగా మంగళం పాడుతారా? అనే అనుమానం మొదలయ్యింది. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లను
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో పాలకులు ఘోర తప్పిదాలు చేశారు. అనేక తప్పుడు విధానాలను అనుసరించి ప్రజాధనాన్ని ఇష్టారీతిన ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టారు.
AP News | వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబంపై దొంగలనే ముద్ర వేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్పై తప్పుడు కేసులు పెట్టారని అన్�
AP News | ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి కోరారు. దీని�
YSRCP | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అ�
AP News | ఏపీ ఆర్థికంగా చితికిపోయిందని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది బంగారు సమయం అని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆ
Sanjay Raut | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థి�
YS Jagan | వైఎస్ జగన్ ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం దక్కుతుందని జగన్ కలలు కంటున్నారని పేర్కొన్నారు. కానీ అధి�