ఉభయ తెలుగు రాష్ర్టాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇద్దరు సీఎంల మధ్య భేటీ. అది కూడా ఒకరు ఇండియా కూటమికి చెందినవారైతే, మరొకరు ఎన్డీయే కూటమికి చెందినవారు కావడం గమనార్హం.
Peddireddy Ramachandra Reddy | ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్య�
సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఊరకరారు మహాత్ములు. అందులోనూ చంద్రబాబు వంటి మహాత్ములు. అది కూడా హైదరాబాద్ వంటి సిరిసంపదల నగరానికి. పైగా తెలంగాణ ప్రజలు తన గత రికార్డును ఇంకా మరవనైనా మరవకముందే.
KTR | కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు.. మోదీ వద్ద తన డిమాండ్లను నెరవేర్చుకునే పని మొదలుపెట్టాడు. జులై తొలి వారంలో మోదీ వద్ద చంద్రబాబు భారీ డిమాండ్ ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఆంధ్ర�
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చ
Bandi Sanjay | గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిర
Somireddy Chandra Mohan Reddy | తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబా
Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా �
Chandrababu | తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావని, సమస్యలు పరిష్కారం కావని, అభివృద్ధి జరగదని తెలిపారు. ఏపీ సీఎంగా బాధ్�
Chalasani Srinivas | తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవా�
Buddha Venkanna | గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని విమర్శించారు. ఆదివారం విజయవా
Punganur | ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం ఉదయం క్రీడాకారులు వచ్చేసరికి స్టేడియం నేలమట్టం కావడం చూసి ఆంద�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
మాజీ ఎంపీ మార్గాని భరత్పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విరుచుకుపడ్డారు. తన ప్రచార రథం దగ్ధం చేసేందుకు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటూ మార్గాని భరత్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. భరత�