Vallabhaneni Vamsi | వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించిన పోలీసు�
Somireddy Chandramohan Reddy | ఉచిత ఇసుక అంతా బూటకమే అని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. పేదలను దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఇసుక విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో శ�
Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్�
AP News | ఏపీలో వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను బదిలీ చేసింది. అలాగే తుళ్లూరు డివిజన్ డీఎస్పీ ఈ.అశోక్కుమార్ గౌడ్
Ambati Rambabu | యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆ�
Buddha Venkanna | మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పుంగనూరుకే పరిమితం కాకు�
Minister Dola | ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రిని ఓ ఎద్దు నెట్టడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.
Botsa Satyanarayana | విశాఖ పోర్టులో డ్రగ్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ కంటైనర్తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పవన్కల్యాణ్ సానుకూల నిర్ణయం తీసు�
Volunteer System | ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నే�
Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది.
కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ లేవనెత్తడం లేదని, ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.