Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
Chandrababu | ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ
Kolusu Parthasarathy | మైలవరం ఇళ్ల స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవని తెలిపారు. కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్�
Buddha Venkanna | వైసీపీ నాయకులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన విమర్శించారు. వాళ్ల పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని.. అందుకే ఇ�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. 2019లో మొదటిసారి పోలవరం వెళ్లి, డయాఫ్రం వాల్ ఎక్కడ ? కనిపించదే అని అడిగిన మ�
Polavaram | పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వం తప్పిదమే కారణమని వైసీపీ ఆరోపించింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది
Ayyana Patrudu | అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్ట�
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Vizag MLC Election) టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. విశాఖ జిల్లా న�
Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంట�
Anagani Satya Prasad | మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి �
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీ�
JC Prabhakar Reddy | ఇసుక అక్రమ రవాణా చేస్తే ఒప్పుకునేదే లేదని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నా బంధువు అయినా సరే.. నా మిత్రుడు అయినా సరే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాల్సిందేనని హెచ్చరించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నలుగుర్ని పీకండి.. మీకు చేతగాకపోతే నేను మనుషుల్ని పంపిస్తానని ఆత్మకూరు విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడిన ఓ �