ఏపీలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు మన్యం జగదీశ్, వెంక
Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
AP News | తనకు ఓటు వేయని ఎస్సీలకు ఏ మంచి చేయవద్దని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ' ఇది మంచి ప్రభుత్వం ' పేరిట గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో గురువారం నిర్వహించిన కార్య�
Vijaya Sai Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన అక్రమాలకు
కాంగ్రెస్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతున్న కాలంలో 1980 దశకం ఆరంభంలో ఓ కుదుపు వచ్చింది. ‘రాష్ట్రంలో ఈ రాయలసీమ రెడ్ల పాలన ఎన్నాళ్లు?’ అనే ఆలోచన సీమాంధ్ర కమ్మవారికి కలిగింది.
AP News | ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం �
AP News | ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స
Kethireddy | ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
AP News | అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీ�
Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆ
Pothina Mahesh | విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ అన్నారు. అమ్మవారి ఆలయంలో పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారన�
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన్ను.. రెండు రోజుల పాటు విచారించేందుకు అన
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు