Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంట�
Anagani Satya Prasad | మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి �
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీ�
JC Prabhakar Reddy | ఇసుక అక్రమ రవాణా చేస్తే ఒప్పుకునేదే లేదని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నా బంధువు అయినా సరే.. నా మిత్రుడు అయినా సరే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాల్సిందేనని హెచ్చరించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నలుగుర్ని పీకండి.. మీకు చేతగాకపోతే నేను మనుషుల్ని పంపిస్తానని ఆత్మకూరు విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడిన ఓ �
AP News | సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఓ విజయోత్సవ సభలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ' మండలానికో ఇద్దరిని పీకండి.. ఏమైనా కేసులైతే నేను చూసుకుంటా. ఒకవేళ మీకు �
Ayyana Patrudu | జగన్ ఉత్త ఎమ్మెల్యే మాత్రమే.. ముఖ్యమంత్రి కాదని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి అసెంబ్లీకి రావాలని సలహా ఇచ్చారు. అన్ని పార్టీలకు ఇచ్చినట్లే తనకూ అవకాశం �
Ambati Rambabu | దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అ�
Chandrababu | అన్ని రంగాల్లో గిరిజనులు ముందు ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భ
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ విరుచుకుపడింది. తనను ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో కలిసి ఫేకు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా పెట్టవద్దం
Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిప�
Chandrababu | గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహి�