CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంద�
Pemmasani Chandrasekhar | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ రోడ్లపైకి వస్తే రాష
Anagani Satya Prasad | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ జగన్ చేసిన డిమాండ్పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఏమయ్యా జగన్ రెడ్డి.. టీడీపీ అధి�
Kethireddy Peddareddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రిలో అడుగుపెట్టారు. కేతిరెడ్డిని �
Buddha Venkanna | వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వచ్చినప్పుడు ఆయనపై దాడులు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం
మహామహులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటలో ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష వరహాల విలువ ఉంటుంది. ‘అక్షర లక్షలు’ అంటారే, అలాగ! ఈ మధ్య చంద్రబాబు గారు అటువంటి మాటలు చాలా అంటున్నారు. అంటే ఇదివరకు కూడా అన్నారనుకోండి.
పదేండ్లయిపోయాయి ఇక ఇటువైపు ఆ చూపు పడదనుకున్నాం. కానీ, దొంగలించిన ప్రాణం, చూపు మరోసారి ఇటు మళ్లింది. ఇక్కడో శిష్యుడు. పాతాళ భైరవి మాంత్రికునికి ఉన్నట్టు ఒకడున్నాడు. ఈ ఇద్దరు గురుశిష్యులు కూడా ఆ మాంత్రికుని
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్ద�
Vijaya sai Reddy | ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నార�
Chandrababu | కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. అమరావతిలోని ఎన్టీఆర్భవ
వైసీపీకి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిపారు. వైఎస్సార్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ ప�
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్