Chandrababu | తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావని, సమస్యలు పరిష్కారం కావని, అభివృద్ధి జరగదని తెలిపారు. ఏపీ సీఎంగా బాధ్�
Chalasani Srinivas | తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవా�
Buddha Venkanna | గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని విమర్శించారు. ఆదివారం విజయవా
Punganur | ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం ఉదయం క్రీడాకారులు వచ్చేసరికి స్టేడియం నేలమట్టం కావడం చూసి ఆంద�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
మాజీ ఎంపీ మార్గాని భరత్పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విరుచుకుపడ్డారు. తన ప్రచార రథం దగ్ధం చేసేందుకు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటూ మార్గాని భరత్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. భరత�
చంద్రబాబు.. అంటే తెలంగాణ వ్యతిరేక కుట్ర లు, కుయుక్తులకు కేరాఫ్. ఆయనలో నరనరాన తెలంగాణ వ్యతిరేకతే కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టడంలో చంద్రబాబు ను మించినవారుండరనేది చారిత్రక వాస్తవం.
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందడమే తనకు ముఖ్యమంటూ సన్నా యి నొక్కులు నొక్కారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు చేసిన హడవుడి అంతా ఇంతా కాదు. శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బేగంపేటకు వచ�
Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.