చంద్రబాబు.. అంటే తెలంగాణ వ్యతిరేక కుట్ర లు, కుయుక్తులకు కేరాఫ్. ఆయనలో నరనరాన తెలంగాణ వ్యతిరేకతే కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టడంలో చంద్రబాబు ను మించినవారుండరనేది చారిత్రక వాస్తవం.
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెందడమే తనకు ముఖ్యమంటూ సన్నా యి నొక్కులు నొక్కారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు చేసిన హడవుడి అంతా ఇంతా కాదు. శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బేగంపేటకు వచ�
Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)నుడైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చే నిర్ణయం కోసం సిబ్బంది కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
Margani Bharat | మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథానికి దుండగులు నిప్పుబెట్టారు. రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ ఆఫీసులో ఉన్న ప్రచార రథాన్ని శనివారం రాత్రి దుండగులు తగులబెట�
రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. మా హయాంలో జ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10 శాతం ఓట్లు దక్కించుకొనేదని చ�
AP News | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత�