ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, మూడు లోక్సభ సీట్లలో పోటీచేయనుండగా.. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనుం�
Kesineni Nani | టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని మరోసారి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా టీడీపీ-జనసేన కలిసి విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబ
AP News | టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును జనసేన కావాలని అడుగుతున్నది.. కానీ ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ
TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసే
Ramgopal Verma | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఆ పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క సీటు కిందికైనా, ఒక్క సీటు మీది�
First list | ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా �
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స�
టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుంచి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామంటూ ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం విరుచుకుపడ్డారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదిలిరా.. బహిరంగ సభలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చీరాలలో కరణం బలరా�
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న లోకేశ్కు అధికారులు, అర్చకులు స్వాగతం ప�