1989లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ దిగిపోయి,మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా సహకార బ్యాంకులకు ఎన్నికలు జరిగాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అన్ని జిల�
AP News | టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల విషయంలో ఇంకా సయోధ్య కుదరడం లేదు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పొత్తుల అంశంలో చిచ్చు లేపే విధంగా టీడీపీ నేత గ
వర్షాకాలంలో పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలం పట్టణానికి ముప్పు పొంచి ఉన్నదని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చ
AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీ�
AP Elections | టీడీపీ - జనసేన సీట్ల పంపకం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న అంశంపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హరిరామజోగయ్
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (Birudu Rajamallu) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
YCP MLA | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం(MLA Adimoolam) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ను కలవడం చర్చంశానీయంగా మారింది.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన �
AP News |టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 ప్రకటిస్తుందా?.. అంత ధైర్యం ఉందా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అని ప�
AP News | చంద్రబాబు, పవన్కళ్యాణ్ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని తెలిపారు. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్య�
మూడేండ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తెలుసుకోవాలనే కనీ