AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు
Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటు�
Kesineni Nani | ఏపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబు తనను తిట్టించాడని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై బుద్ధావెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు తనతో తిట�
AP News | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతి విషయంలోనూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో చ�
YSRCP | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్లకు వైసీపీ ఫి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ మాత్రం
TDP | టీడీపీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. తిరువూరులో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు బాహాబాహీకి దిగార
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీ�
సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ కార్యాలయం వద్ద సోమవారం టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాను నిరసిస్తూ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లోని అతని కార్యాలయం వద్దకు వెళ్లి పలువురు
AP News | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స�
JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ�
అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం. ఎక్కువ అప్పులు ఉన్నది అమెరికాకే. అప్పులు చేయడం తప్పు కాదు. అయితే అప్పులు దేని కోసం చేశారనేది ముఖ్యం. దేశాలకైనా, సంస్థలకైనా, వ్యక్తులకైనా అప్పులు సహజం. దేశంలోనైనా, రాష్�