JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ�
అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం. ఎక్కువ అప్పులు ఉన్నది అమెరికాకే. అప్పులు చేయడం తప్పు కాదు. అయితే అప్పులు దేని కోసం చేశారనేది ముఖ్యం. దేశాలకైనా, సంస్థలకైనా, వ్యక్తులకైనా అప్పులు సహజం. దేశంలోనైనా, రాష్�
Kodali Nani | వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టీడీపీ, జనసేన నాయకులపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతడి కొడుకు నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రా�
Congress | ‘మహాభారతంలో లేని పాత్ర లేదంటారు. వెయ్యి పాత్రలు ఉన్నాయట. ఒక్కో పాత్ర మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది కదా?’
‘అవును... నాకైతే శకుని కళ్ల ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది’
‘ఎవరిని చూస్తే?’
‘ఇంకెవరిని... హస్త�
Chandrababu | పూర్వాశ్రమంలో అతని వృత్తి ఏంటన్నది మనకు అనవసరం. సున్నాలేశాడో, వేయించాడో, రియల్ ఎస్టేటో, కబ్జాలో, సెటిల్మెంట్లో... ఏదైనా కావచ్చు. ఇప్పుడది అప్రస్తుతం. రేవంత్ రెడ్డి బాగా చదువుకోలేదు. అర్థవంతమైన ఒక ప
Funtastic | ‘అధ్యక్షా సమావేశం ప్రారంభానికి ముందు నాదో ప్రతిపాదన. మన హస్తం జెండా ఇక పై మూడు రంగుల్లో కాదు, నాలుగు రంగుల్లో ఉండాలి. ఒక రంగు పెంచడం ద్వారా మన బలం పెరిగిందని ప్రజలు, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతం ఇచ్�
స్వరాష్ట్రంలో పరకాల నియోజకవర్గం ప్రగతిబాట పట్టింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో సర్కారు రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. 1200 ఎకరాల్లో దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర�
దశాబ్దాల పరాయి పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది తెలంగాణ. వీరుల పోరాటంతో త్యాగాల ఫలాలు అందుకుంటున్నది. కానీ.. తెలంగాణకు ప్రమాదం ఇంకా పొంచే ఉన్నది. కుట్రదారులు మారువేషాల్లో తిరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ లావాదేవీలకు సంబంధించి ఏపీ సీఐడీ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసింది.
రేవంత్రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం మారిపోయింది. పార్టీ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్రెడ్డి పార్టీని నమ్ముకున్న పా�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగిందని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో పరకాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీప�