Kasani Gnaneshwar | తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.
Chandrababu | బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధికి, స్థిరమైన రాజకీయాలకు ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. దీర్ఘకాలంపాటు నచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతం
TDP | తెలంగాణపై మరో కుట్రకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా, ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని నేతలు, కార్యకర్తలు చెప�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదల�
తెలంగాణలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఈ నిర్ణయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్కు తెలియజేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సైకిల్ గుర్తు మనకు కనిపించదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే టీడీపీ (TDP) చేతులెత్తేసింది. అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించింది.
ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, పెళ్లి కోసం చేసిన రుణభారం ఎప్పటికీ తీరదు. వాటితో వచ్చే అనుభవం మరెప్పటికీ కలుగదని గమనించిన పెద్దలు అప్పుడెప్పుడో ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని ముందుతరాలకు చెప్పార�
ఫైబర్నెట్ కేసులో (Fibernet case) ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరోసారి నిరాశే ఎదురయింది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి..
కాంగ్రెస్ నేతలను కాదని టికెట్లపై హామీ ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లను పొగపెట్టి గొడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోయిన టీడీపీ పాత నేతలను ఏరిక�
అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమ