KA Paul | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)పై ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్ట్ సరైనదే అని �
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీ
awan Kalyan | ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు (Law and order) విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. వైసీపీ (YCP) వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం వ
చంద్రబాబు (Chandrababu Naidu) అరెస్టు విషయంలో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ (TDP) నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు.
Chandrababu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారు. ఐటీ నోటీసుల గురించి తెలుసుకున్న మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్ పారిపోగా.. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసర
BRS | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవ�
‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు’ అన్నట్టు టీడీపీ లాంటి పార్టీలో తిరిగి ట్రంప్ కార్డు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్రెడ్డి స్థాయి మరిచి విమర్శలకు తెగబడటం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించార�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి నెలనెలా అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా, వచ్చే నెల నుంచే పెంచిన పింఛన్ను అందించే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఇంకా అతని మనసంతా ఆంధ్రాలోనే ఉందని, ఒక మనిషి మాత్రమే తెలంగాణలో ఉన్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. రేవంత్�
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక దళారి అని, టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కా ర్యదర్శి నారాయణ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.