రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు.
Revanth Reddy | ‘పోలవరం కట్టేది మనమే.. అమరావతి నిర్మించేది మనమే’.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అమెరికాలో జరిగిన తానా సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మనం అంటే ఎవరు? ఏపీలో ఓ వర్గమా? లేక ఓ కులమా? లేక ఓ పార్టీనా? అక్కడ కాంగ�
వ్యవసాయానికి 8గంటల కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మూడో రోజూ �
Revanth Reddy | అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెర�
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్న
సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఆగం చేసిన ఆంధ్రా పార్టీలు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఆ పార్టీలు ఇంకా తీరు మార్చుకోవడం లేదు. అయితే టీ-టీడీ�
Pawan Kalyan | ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పా�
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�