ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్న
సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ఆగం చేసిన ఆంధ్రా పార్టీలు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఆ పార్టీలు ఇంకా తీరు మార్చుకోవడం లేదు. అయితే టీ-టీడీ�
Pawan Kalyan | ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పా�
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. రూ.668 కోట్లతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
AP Politics | ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్టుంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు.
మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికారంలోకి వచ్చినట్టే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాము కూడా అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అక్కడ మేఘాలయకు... ఇక్కడ టీడీపీ అధికారంలోకి ర