Chandrababu | పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్నం తినటం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్
మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధ�
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిర�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన
పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని ల�
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట�
Munugode by poll | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని