ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధనవంతుడైన ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. రూ.668 కోట్లతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
AP Politics | ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరోదారి అన్నట్టుంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు.
మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికారంలోకి వచ్చినట్టే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాము కూడా అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అక్కడ మేఘాలయకు... ఇక్కడ టీడీపీ అధికారంలోకి ర
Chandrababu | పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్నం తినటం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్
మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధ�
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిర�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
పకోడీలు చేసేవాడు పకోడీలే చేయగలడు, పులిహోర చేయలేడు. అలాగే మోసపూరిత రాజకీయాలతో, వంచనతో అధికారంలోకి వచ్చినవాడు ఆ రకమైన
పద్ధతులకే అలవాటు పడతాడు గానీ నిఖార్సైన పద్ధతులు పాటించలేడు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని ల�