YSRCP | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్లకు వైసీపీ ఫి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ మాత్రం
TDP | టీడీపీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. తిరువూరులో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు బాహాబాహీకి దిగార
Budda Venkanna | ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీ�
సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ కార్యాలయం వద్ద సోమవారం టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాను నిరసిస్తూ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66లోని అతని కార్యాలయం వద్దకు వెళ్లి పలువురు
AP News | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స�
JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ�
అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం. ఎక్కువ అప్పులు ఉన్నది అమెరికాకే. అప్పులు చేయడం తప్పు కాదు. అయితే అప్పులు దేని కోసం చేశారనేది ముఖ్యం. దేశాలకైనా, సంస్థలకైనా, వ్యక్తులకైనా అప్పులు సహజం. దేశంలోనైనా, రాష్�
Kodali Nani | వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టీడీపీ, జనసేన నాయకులపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతడి కొడుకు నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికీ టీడీపీ నేతే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఏపీలోని అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడు తూ.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా రా�