హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్యాదు చేసింది.
జగన్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన బాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మ ల్లాది విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారు.