ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్ర
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి లేని గొప్పలకు పోయారు. హైదరాబాద్ అభివృద్ధిపై తనదైన రీతిలో అబద్ధాలు మాట్లాడారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచ వ్యాప్తంగా తానే ప్రమోట్ చేసినట్టు చెప్పుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ హబ్ ఇతర దక్షిణాది రాష్ర్టాలను కాదని ఏపీలోని విశాఖపట్టణానికి వెళ్లడం వెనుక పెద్ద కథే ఉన్నదని సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజ్గోపాలన్ పేర్�
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) ప్రతినిధుల చేతుల
Cyclone Montha : అంతర్వేది వద్ద తీరం దాటిన 'మొంథా తుఫాన్' (Cyclone Montha) బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాష్ట్ర పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ము
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే సోషల్మీడియా యాక్టివిస్టులను జైలులో పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి విమర�
Cash for Vote Case | ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ
Chandra Babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు.