మేం వద్దంటే పోరాటాలు చేశారు.. మేం వద్దంటే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం వద్దంటే కృష్ణా మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం కష్టపడి దశాబ్దాల పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా పెండింగ్ లో పడేస్తే.. వాటిని పూర�
బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలను సైతం బయపెట్టిన సబ్జెక్ చరిత్ర (హిస్టరీ). సరిగ్గా 25 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూనియర్ కాలేజీల్లో చ�
సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్క�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాచిక పారింది. బాబు ఫార్ములా అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ సర్కార్ చేపట్టిన ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టు అనుమతులకు చకచకా అడుగులు వేస్తున్నది.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం గణనీయం గా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం ఏర్పాటుచేసిన �
కుట్ర‘దారు‘ల్లోకి తెలంగాణను మళ్లించగలమని మళ్లీ మునుపటి శత్రు మూకలు భ్రమ పడుతున్నాయి. పెట్టుబడిదారులు పన్నాగంతోనే పవన్ కల్యాణ్ పాత్రను ప్రవేశపెడుతున్నారు. కాకపోతే నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్రెడ
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. బ�
చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులదేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పా
టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్�