కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు
KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఎండగట్టారు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ.. ఫ్యూచర్ సిటీ అంతా ఉత్తిదే అని కేసీఆర్ �
Chandrababu | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
YV Subba Reddy | తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల
YS Jagan | రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ను పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్ర
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి లేని గొప్పలకు పోయారు. హైదరాబాద్ అభివృద్ధిపై తనదైన రీతిలో అబద్ధాలు మాట్లాడారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచ వ్యాప్తంగా తానే ప్రమోట్ చేసినట్టు చెప్పుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ హబ్ ఇతర దక్షిణాది రాష్ర్టాలను కాదని ఏపీలోని విశాఖపట్టణానికి వెళ్లడం వెనుక పెద్ద కథే ఉన్నదని సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజ్గోపాలన్ పేర్�
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్లోని మే ఫెయిర్ హాలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) ప్రతినిధుల చేతుల
Cyclone Montha : అంతర్వేది వద్ద తీరం దాటిన 'మొంథా తుఫాన్' (Cyclone Montha) బీభత్సం సృష్టించనున్న నేపథ్యంలో ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.