AP News | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ గెలిస్తే 'నేను ఆయన బూట్లు తుడుస్తా' అ
Singireddy Niranjan Reddy : షాద్ నగర్ గడ్డ మీద పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నర్సింహులు చంద్రబాబు మెప్పుకోసం ‘డిక్షనరీ'లో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకమని మాజీ మంత్రి సింగిరెడ్డ�
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన సమస్యలను పరిషరించాలని, అదేవిధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రజల్శక్తిశాఖను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని పేర్కొన్నారు.
నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు.
కరువు కాలం మీద పడి తరుముతుంటే.. తెలంగాణ జనం వలవల ఏడ్సుకుంట బొంబాయ్, దుబాయ్ వలసలు పోతున్నప్పుడు చూసి గుండెలు బాదుకున్నోడు కేసీఆర్. పల్లెపల్లెన పల్లేర్ల దారులు..బీడుబారిన పొలాలు.. పొక్కిలైన వాకిళ్లు..కన్�
అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్�
మేడిగడ్డ మరమ్మతులు పూర్తయ్యేదెన్నడు? అనే ప్రశ్నకు ఆంధ్రజ్యోతిలో (23-02-2026)న అచ్చయిన వార్త తేటతెల్లం చేసింది. ఆ వార్తా కథనం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2027 వేసవిలో మరమ్మతులు మొదలవుతాయి. ‘కాళేశ్వరాన్ని గాలికి వదిల�
దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్ర
ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి వచ్చింది ఎందుకు? సలహా ఇచ్చింది ఎవరు? అమల్లోకి తెచ్చింది ఎవరు? మున్సిపల్ ఎన్నికల వేళ ఈ హడావుడి ఏమిటి? అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా త�
‘తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పార్టీకి తెలంగాణలో ఏం పని? చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ హైదరాబాద్లో ఏం దాయబెట్టిండ్రు, మళ్లెందుకు తెలంగాణకు వస్తున్నరు? మా తెలంగాణలో మాపై మీ ఆధిపత్యం రుద్దడమేమ�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేయడంలోనూ, అమరావతి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సరం చేస్తుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.