Chandra babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది.
CM Chandrababu Naidu | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిన�
Chandrababu | తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివ�
తెలంగాణ ఉద్యమ ఉధృతిని తట్టుకోలేక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జే చొక్కారావు(దేవాదుల) లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది రెండు దశల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కేటాయించిన ఆయకట్టు�
బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానిక�
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
KCR | తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్
తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రల�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న బాబు.. హైదరాబాద్ స్థాయి�
Chandrababu Naidu | కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా అని ప్రశ్నించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన ర
AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో హరీశ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
Chandrababu | ఏపీలో కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ , స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జ