Praksh Raj | తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరుగక ముందే కల్తీ జరిగిందంటూ చేసిన ప్రకటన భక్తుల మ�
Tirumala Laddu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. అయితే, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ �
YSR - Chandrababu | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గురు, శిష్య పరంపర సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్కసారి గొప్ప గురువుకు మంచి శిష్యులు దొరకరు. అటు ఉత్సాహవంతులైన శిష్యులున్నా గురువు దొరకకపోవచ్చు. వారిద్దరి ప్రకృతిలో, ఆలోచనల్లో తేడాలుండవచ్చు.
AP CM Chandrababu Naidu : 'అస్నా' తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. విజయవాడలో కొండచరియలు విరిగి పడడంతో పాటు పలు చోట్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు �
Pensions | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. ఇప్పుడు వర్ష ప్రభ�
CBN | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదే�
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Vizag MLC Election) టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. విశాఖ జిల్లా న�
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీ�
Chandrababu | అన్ని రంగాల్లో గిరిజనులు ముందు ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భ
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు.
Chandrababu | తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని.. కనీసం చదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ