మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున�
Megastar Chiranjeevi | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రమాణస్వీకారం చేశారు.
Rajinikanth | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం జరుగనుండగా.. అతిథులను దృష్టిలో పెట్
తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు.
Chandrababu Naidu | ఏపీ నూతన సీఎంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరంలో బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకా�
Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు �
ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ
కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం�
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అశ్రునయనాలతో ఆయనకు కుటుంబ సభ్యులు అం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్న జవహర్ రె�