NDA meet | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ�
Raghu Rama Krishna Raju | ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో తమదంటే తమదేనని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో చంద్రబాబునాయుడు గెలవాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఆదివారం శ్రీనగర్కాలన�
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై ఫైర్�
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వినియోగిస్తున్న భాష, చేస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఘాటుగా స్పందించింది. వ్యక్తిగత అంశాలపై, ఆధారాలు లేని అంశాలపై మాట్లాడొద్దని హెచ్�
YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న�
AP Elections | అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపొందుతుందని.. సైకో జగన్ ఇంటికి పోవడం ఖాయమని.. దానికితోడు ఇవాళ మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధి
Sajjala | సినీ నటుడు చిరంజీవిని ఎవరూ అవమానించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సపష్టం చేశారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి రాజకీయా�