RK Roja | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. జగన్పై దాడికి నిరసనగా ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు దిగారు. తిరుపతి జిల్లా
సీఎం జగన్పై దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ముఖ్యమంత్రిపై దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఇది పిరికిపంద చర్య అని విమర్శించారు.
మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ర�
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్
Perni Nani | ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వ�
AP Elections | ఏపీ సీఎం జగన్పై మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ప్రజ�
TDP | టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు.
YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, మూడు లోక్సభ సీట్లలో పోటీచేయనుండగా.. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనుం�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన భూములు, స్టేడియాలను అప్పనంగా ఐఎంజీభరత అనే సంస్థకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నాటి సీఎం నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క
టీడీపీ కంచుకోట కుప్పం వేదికగా చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. కుప్పం నుంచి పోటీ చేయకుండా చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామంటూ ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
‘మతకల్లోలాల నుంచి తెలంగాణను, హైదరాబాద్ను గత ప్రభుత్వాలు బయటపడేశాయి. ఈ రోజు గొప్ప స్థాయిలో మన హైదరాబాద్ నగరాన్ని నిలిపాయి. చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి, కేసీఆర్ వంటి వారి రాజకీయాలు ఎలా ఉన్నా.. హైదర�