హైదరాబా ద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగా ణ): మర్రి చె న్నారెడ్డి తెలంగా ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై న్సెస్లో(డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తేవడానికి ప్ర యత్నిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.
టిమ్స్లో ప్రస్తు తం కొనసాగుతున్న ట్రయల్ రన్, తదితర అంశాలపై గురువారం టీజీఎంఎస్ ఐడీసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.