‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�
ప్రభు త్వ జనరల్ దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చిన పేద రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖానలోని వార్డుల్లో పారిశుధ్యం పనులు సరిగా చేపట్టాలని ఓ వైపు కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక ద�
ఉత్తర తెలంగాణలో పెద్ద ఆస్పత్రి, సుమారు 11 ఎకరాల విస్తీర్ణం, పదుల సంఖ్యలో భవనాలు, దాదాపు 20 రకాల విభాగాల్లో వైద్య సేవలు, నిత్యం వేల సంఖ్యలో వచ్చే రోగులు, వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లుగా చేరే వారితో ఎంజీఎం రద్దీగ�
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎ�
పెండ్లికాని ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భవతి అని, గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్ప
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, యునాని ఆస్పత్రిని ఆ
MLA Kotha prabhakar reddy | నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం ప్రాథమి�