ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను
Collector Rahul Raj | చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తనిఖీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�
ప్రభు త్వ జనరల్ దవాఖానలో వైద్య సేవల కోసం వచ్చిన పేద రోగులకు వైద్యసేవలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. దవాఖానలోని వార్డుల్లో పారిశుధ్యం పనులు సరిగా చేపట్టాలని ఓ వైపు కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక ద�
ఉత్తర తెలంగాణలో పెద్ద ఆస్పత్రి, సుమారు 11 ఎకరాల విస్తీర్ణం, పదుల సంఖ్యలో భవనాలు, దాదాపు 20 రకాల విభాగాల్లో వైద్య సేవలు, నిత్యం వేల సంఖ్యలో వచ్చే రోగులు, వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లుగా చేరే వారితో ఎంజీఎం రద్దీగ�
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎ�