బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 112 బస్తీ
ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవా�
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
Aadhaar Card | ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చ�
అత్యున్నత వైద్య సేవలే లక్ష్యంగా రూ.150 కోట్లతో నిర్మించిన కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది. ఆరు అంతస్తులు గల ఈ భవనంలో 250 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం చ
గత 6నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు ‘జీతమో రాజనర్సింహా’ అంటూ ఆర్థికంగా తల్లడిళ్లుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ�
బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క
వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప�
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన సూపర్స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవల్లో డొల్ల తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సింగరేణి సంస్థలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సక్రమంగా సరఫరా లేకపోవడం కారణంగా కార్మిక కుటుంబాలతోపాటు కార్మికులు పనిచేసే కోల్మైన్స్, వర�
నిమ్స్ వైద్యశాల డైరెక్టర్ పదవి కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ హాట్ సీట్ కోసం ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తున్నది. దేశంలోనే ప్రముఖ వైద్య కళాశాలల
రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగ సేవలను మరింత మెరుగుపరచాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణ వైద్యవ�
చెప్పుకోవడానికే సీఎం ఇలాక.. వైద్య సేవలందక పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన దుస్థితి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లక్ష్మిపల్లికి చెందిన శిరీషను కాన్పుకోసం కుటుంబ సభ్యులు గురువారం అర్ధరాత్రి కొడంగ�
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులకు సూచించారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక�