రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు సులభంగా మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్లు ఏడాది గడిచినా పట్టాలెక్కడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్త�
పీహెచ్సీల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట జిల్లా మద్దూరులోని పీహెచ్సీతో పాటు లద్నూర్ ప�
బోల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో వైద్యం పడకేసింది. వందల ఏండ్ల నాటి చరిత్ర కలిగి పది ఐసీయూ బెడ్స్తో పాటు 75 పడకలు ఈ వైద్యశాలలో సరైన వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం లేదు. నిత్యం మ�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నమ్మిం�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏకైక ప్రైవేట్ మెడికల్ కళాశాల, దవాఖాన కావడంతో ఉమ్మడి జిల్లాకు చెంది న రోగులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి వస్తున్నా.. ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లో న�
స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలన్నా ఇక్కడి వైద్యాధికారులకు లెక్కలేదు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యసేవలు మెరుగుపడేలా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి తావులేకుండా చూడాల్సిన వైద్యాధికారులు మ
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్య�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను