నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగ�
ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్లోని ప్లాస్టిక్ సర్జరీ వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు జిల్లా ప్రజలకు ఆయుష్ వైద్యం అందని ద్రాక్ష లా మారింది. జిల్లాకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆ యుష్ ఆస్పత్రిని మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభు త్వం భవనాన్ని సైతం నిర్మించింది. అ
గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీస�
‘బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేరు’ అనే ‘నమస్తే కథనానికి స్పందన లభించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 112 బస్తీ దవాఖానలకు 18 వాటిల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదన�
బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 112 బస్తీ
ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవా�
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
Aadhaar Card | ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చ�
అత్యున్నత వైద్య సేవలే లక్ష్యంగా రూ.150 కోట్లతో నిర్మించిన కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది. ఆరు అంతస్తులు గల ఈ భవనంలో 250 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం చ
గత 6నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు ‘జీతమో రాజనర్సింహా’ అంటూ ఆర్థికంగా తల్లడిళ్లుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ�
బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క