అత్యవసర వైద్యసేవల బలోపేతానికి మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో రోగుల అత్యవసర రవాణా, సమన్వయ సేవలను మెరుగుపరిచేందుకు ఎవర్గ్రీన్ హెల్త్కేర్తో వ్యూహాత్మక భాగస్�
ప్రస్తుత సమాజంలో వైద్య ఖర్చులను అంచనా వేయలేం. పేద కుటుంబాలకు ఈ ఖర్చులు మితిమీరిన భారం. ఇలాంటి వారి కోసం ఒడిశాకు చెందిన డాక్టర్ శంకర్ రామ్చందాని కేవలం ఒక్క రూపాయి ఫీజుగా తీసుకొని వైద్య సేవలు అందిస్తున�
తార్నాకలోని ఆర్టీసీ దవాఖానకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) నుంచి గుర్తింపు పొందింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగుల ఆరోగ్య భద్రతను నిర్ధార�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ( రోగులకు) అందుబాటులో ఉండి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కమ్
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో పేద రోగులకు వైద్యసేవలు సరిగ్గా అందడం లేదు. జోగిపేటలోని ప్రభుత్వ 100 పడకల ఏరి యా దవాఖానలో మొత్తం 23 మంది వైద్య�
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు సులభంగా మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్లు ఏడాది గడిచినా పట్టాలెక్కడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్త�
పీహెచ్సీల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట జిల్లా మద్దూరులోని పీహెచ్సీతో పాటు లద్నూర్ ప�
బోల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో వైద్యం పడకేసింది. వందల ఏండ్ల నాటి చరిత్ర కలిగి పది ఐసీయూ బెడ్స్తో పాటు 75 పడకలు ఈ వైద్యశాలలో సరైన వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో నాణ్యమైన వైద్యం అందడం లేదు. నిత్యం మ�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నమ్మిం�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.