ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. వానకాలం వ
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కేంద్రంలో రోగులకు వైద్య సేవలు మృగ్యమయ్యాయి. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుత�
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీ సాక్స్)లో అధికారుల నిర్లక్ష్యం అటు రోగుల పాలిట, ఇటు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి, ఆయా విభాగాలకు చెందిన కీలక పోస్టులకు ఆర్భాటంగా �
జిల్లాకేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వైద్యులను తయారు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లా సంగారెడ్డిలో సర్కారు వైద్యం నీరుగారుతున్నది. ఏ దవాఖాన చూసినా వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు, ఇతరత్రా సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో రోగ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నార�
నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగ�
ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్లోని ప్లాస్టిక్ సర్జరీ వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు జిల్లా ప్రజలకు ఆయుష్ వైద్యం అందని ద్రాక్ష లా మారింది. జిల్లాకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆ యుష్ ఆస్పత్రిని మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభు త్వం భవనాన్ని సైతం నిర్మించింది. అ