ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) బాలికల వైద్యంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏకైక ప్రైవేట్ మెడికల్ కళాశాల, దవాఖాన కావడంతో ఉమ్మడి జిల్లాకు చెంది న రోగులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి వస్తున్నా.. ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లో న�
స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలన్నా ఇక్కడి వైద్యాధికారులకు లెక్కలేదు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యసేవలు మెరుగుపడేలా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి తావులేకుండా చూడాల్సిన వైద్యాధికారులు మ
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్య�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను
Collector Rahul Raj | చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తనిఖీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో శుక్రవారం ఆరోగ్యశా�
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�