పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, �
తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు. పేరు కోసం గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసిన విశాలమైన స్థలాన్ని మార్పు చేసి 30 బెడ్స్ దవాఖాన వెనుక భాగంల
మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో �
వైద్య సేవల్లో నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కోఠి హెల్త్ క్యాంపస్లోని ఆడిటోరియంలో నూతనంగా నియమితులైన నర్సింగ్ �
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి �
సనత్నగర్ టిమ్స్కు మెంటర్ సెంటర్గా నిమ్స్ను కేటాయించారు. అంటే నిమ్స్ పర్యవేక్షణలో సనత్నగర్ టిమ్స్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జారీచేసిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫ
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. వానకాలం వ
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కేంద్రంలో రోగులకు వైద్య సేవలు మృగ్యమయ్యాయి. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుత�
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీ సాక్స్)లో అధికారుల నిర్లక్ష్యం అటు రోగుల పాలిట, ఇటు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి, ఆయా విభాగాలకు చెందిన కీలక పోస్టులకు ఆర్భాటంగా �
జిల్లాకేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వైద్యులను తయారు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లా సంగారెడ్డిలో సర్కారు వైద్యం నీరుగారుతున్నది. ఏ దవాఖాన చూసినా వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు, ఇతరత్రా సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో రోగ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం పనితీరు ఆగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ 12 మంది డాక్టర్లు, ఆరుగురు హెడ్ నర్సులు, 26 మంది స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఉన్నార�