పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమ
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి ఆసుపత్రిలో కొంద
Gandra Venkataraman Reddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి రోగులకు శాపంగా మారిందన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా ఆసుపత్�
‘వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. ప్రతి పీహెచ్సీలో వంద శాతం ఆధార్ హాజరుండాలి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. మెడికల్ ఆ�
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధిక జనాభా ఉన్నారని, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు కల్పించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆరోగ్యశా�
పెద్దపల్లి జిల్లా పరిధిలోని 13 రూరల్, ఒక అర్బన్ మండలంలో కలిపి మొత్తం 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో కమాన్పూర్, ధర్మారం, మేడారం, కొలనూర్, ముత్తారం, శ్రీరాంపూర్ దవాఖానలు మాత్రమే 24 గంటల పాటు నడ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్�
అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రోగులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కొన్ని నెలలుగా అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని ప్రైవేట్కు పంపిస్తూ వైద్యులు, సిబ్బంది చేతులు దులుపుకొంటు
పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, �
తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు. పేరు కోసం గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసిన విశాలమైన స్థలాన్ని మార్పు చేసి 30 బెడ్స్ దవాఖాన వెనుక భాగంల
మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో �
వైద్య సేవల్లో నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కోఠి హెల్త్ క్యాంపస్లోని ఆడిటోరియంలో నూతనంగా నియమితులైన నర్సింగ్ �
హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి �