పెండ్లికాని ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భవతి అని, గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్ప
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, యునాని ఆస్పత్రిని ఆ
MLA Kotha prabhakar reddy | నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం ప్రాథమి�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ�
మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
MLA Bandari Lakshma Reddy | నియోజకవర్గ పరిధిలోని పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సౌకర్యాలు కల్పించారని వారు గుర్తు చేశారు.
గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. సొంత భవనాలు ఉన్నా పాఠశాలల్లో వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప�
సీఎం ఇలాకాలోని ప్రభుత్వ దవాఖానలో పూర్తిస్థాయి సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని 50 పడకల దవాఖాన నుంచి 220 పడకలకు అప్గ్రేడ్ అయినప్పటికీ పూర్తి సౌకర్యాలు అందుబాటులో�
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన
కరీంనగర్ వైద్య పితామహుడిగా డాక్టర్ భూంరెడ్డికి పేరు ఉందని, కరీంనగర్కే ఒక ల్యాండ్ మార్గా ఆయన పేరు తెచ్చుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. తెలంగాణ మొట్టమొదటి జనరల్ సర్జన�