ఏజెన్సీలోని మారుమూలన ఉన్న ప్రతి గిరిజన పల్లెకు వైద్య సేవలు అందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్
మేం అధికారంలోకి వచ్చాక మా ప్రభుత్వం ఉద్యోగులను గుండెల్లో పెట్టుకుంటుంది. వారి సంక్షేమమే మా ధ్యేయం. ప్రభుత్వ రథచక్రాలు వారు. పెండింగ్ లో ఉన్న డీఏలు సకాలంలో చెల్లిస్తాం. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్�
దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మించారు.. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్కుమార్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిని ప్రారంభించి.. నెల రోజులు దాటినా ఇంకా �
వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ దవాఖానలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఎత్తయిన భవనాల్లో అత్యాధునిక పరికరాలు, అన్ని హంగులతో దవాఖానలు ఏర్పాటు చేస్తూ వైద్య సేవలను ఖరీదుగా మార్చారు. పెద్ద మొత్తంలో ఫీజులు
నిత్యం పేదప్రజలకు అందుబాటులో ఉంటూ వందలాది మంది రోగులకు వైద్యసేవలందించే ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతున్నది. మరోవైపు సిబ్బంది �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్�
వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు కష్టాలు తప్పడం లేదు. పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలు వీడడం లేదు. అధికారులు పర్యవేక్షించక.. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పేదలకు వైద్య సేవలు అందడం లేదు.
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్రమోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం �
వైద్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్లు ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో ఉండాలని అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన కలెక�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రెండోసారి కూడా సాధారణ కాన్పు కాగా, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్
సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమానికి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఖర్చుకు వెనుకాడకుండా సింగరేణి ప్రధానాస్పత్రి సహా అన్ని ఏరియా దవాఖానల
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన పెద్దాసుపత్రి అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఎంజీఎం దవాఖానకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అంతర్గత రోడ్లు అధ్వాన
పోలీసు ఆరోగ్య భద్రత పథకంలో అందుతున్న వైద్య సేవల తీరుపై ఆశాఖలోని అధికారులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పోలీసు ఆరోగ్య భద్రతపైనే ఆధారపడకుండా ప్రై