నిమ్స్లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మ
ప్రజా పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి దామోదర చేతల్లో చూపడం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది.
రోడ్డు విస్తరణ పనుల్లో తమకు అన్యాయం చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో గురువారం చిరువ్యాపారులు రోడ్డెక్కారు. ప్రజా పాలన అంటూనే పెద్దోడికి ఒకలాగ.. పేదోడికి మరోలాగా అధికారులు వ్యవహరిస్తున్నార�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని �
గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించ
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన, ఇటీవల ప్రారంభించిన హెల్త్ సబ్సెంటర్ ప్రజలక�
దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మించారు.. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్కుమార్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిని ప్రారంభించి.. నెల రోజులు దాటినా ఇంకా �
ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె, మానసిక రోగుల దవాఖాన సూపరింటెండెంట్ డా. అనిత వెల్లడించారు. ఈనెల 2న ఎర్రగడ్డ మాన�
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) సీనియర్ ఫ్యాకల్టీ రూపొందించిన హెల్తిట్యూడ్ 2.0 రిన్యూ, రిచార్జ్, రివైవ్ పోస్టర్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు.