సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్కు కన
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని..అలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని త�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల బాలుర హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. 40 ఏండ్ల్ల కింద నిర్మాణం చేపట్టిన పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది.
పేదలకు విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్రాజనర్సింహ అన్నాన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో పీహెచ్సీ నూతన భవన సముదాయాన్ని మంత్రి జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్క�
ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాల
నిమ్స్లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మ
ప్రజా పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి దామోదర చేతల్లో చూపడం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది.
రోడ్డు విస్తరణ పనుల్లో తమకు అన్యాయం చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో గురువారం చిరువ్యాపారులు రోడ్డెక్కారు. ప్రజా పాలన అంటూనే పెద్దోడికి ఒకలాగ.. పేదోడికి మరోలాగా అధికారులు వ్యవహరిస్తున్నార�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని �