తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగ�
పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూ�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్తో
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు బలం రావడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ట్రామా సెంటర్ ఏర్పాటుకు గతేడాది అధికారులు ప్రతిపాదనలు ప�
పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి దొరుకుంతుదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామాల శివారులో కేజేఎస్ యూని
జహీరాబాద్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం ల�
: రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేయనున్నారు.
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్�
చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని... అందు లో భాగంగానే అందోల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం�
బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క
ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్ఎండీఏ �
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునిపల్లి మండలంలోని కళ్లపల్లి-బెలూరు, చీలపల్లి గ్రామాల్లో పర్యటించిన ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహాకు ఈ గ్రామాల ప్రజలు క్రషర్ కంపెనీతో ఎదురవుతున్న ఇబ్బందులను మ�