పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి దొరుకుంతుదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి, అలియాబాద్ గ్రామాల శివారులో కేజేఎస్ యూని
జహీరాబాద్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం ల�
: రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేయనున్నారు.
సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్�
చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని... అందు లో భాగంగానే అందోల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం�
బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క
ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్ఎండీఏ �
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునిపల్లి మండలంలోని కళ్లపల్లి-బెలూరు, చీలపల్లి గ్రామాల్లో పర్యటించిన ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహాకు ఈ గ్రామాల ప్రజలు క్రషర్ కంపెనీతో ఎదురవుతున్న ఇబ్బందులను మ�
రాష్ట్రంలో ఏడాదికి సగటున 3,200 మంది మహిళలు సర్వైకల్(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు. శనివారం కింగ్ కోఠి దవాఖానలో హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్
ఉగాది పర్వదినాన సతన్నగర్ టిమ్స్ను ప్రజలకు అంకితం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో టిమ�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర
ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ, డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారం పనిచేస్తా