హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిం చారు.
మంత్రి మాట్లాడుతూ 8 ఏండ్లు దాటిన ఎక్విప్మెంట్ను స్రాప్ చేయాల ని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రట రీ క్రిస్టినా చోంగ్తూ, హెల్త్ కమిషనర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ ఫణింద్ర రెడ్డి పాల్గొన్నారు.