ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, సీజనల్ వ్యాధులు ప్ర�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు.
తన తల్లి ప్రవర్తన చూడలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (22) సెంట్రి�
పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజుల నుంచి స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచ�
ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర
ప్రభుత్వ దవాఖానలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర
ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ను దిగ్విజయంగా అమలు చేసింది. ఈ పథకం ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ను పక్కన పెట్టి పథక�
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న �