జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది.
నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారుల పనితీరు..దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి గరం గరం అయ్యారు. మంగళవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తది�
సుల్తానాబాద్లో శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి వేడుకలను ఆదివానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేశారు.
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
Dogs On Government Hospital Beds | ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒక ఉద్యో�
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు రావడంలేదని గురువారం జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. మె�
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన మరోసారి వివాదంలో చిక్కుకున్నది. రెండేళ్ల కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉండగా, అప్పుడు ఖర్చు చేసిన నిధుల విషయంలో దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు జడ్పీ �
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) హిల్కాలనీలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతూ చిన్నారులు ఇటీవల దవాఖానాలో చేరారు.
మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్య�
వైద్యారోగ్య శాఖలో బ్రోకర్ల జోక్యం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మెడికల్ ఏజెన్సీలకు బిల్లులను క్లియర్ చే సే విషయంలో ఓ మంత్రికి సన్నిహితులం అని చెప్పుకుంటూ నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఓ టీంలా ఏర్పడి తెలం
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో బాలికపై అత్యాచారం జరిగింది. గతంలో వార్డ్ బాయ్గా పని చేసిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.