ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో ఓ సైకో యువకుడు వీరంగం సృష్టించి దవాఖాన సిబ్బందితో పాటు స్థానికులపై కత్తితో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఈ ద
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
Aadhaar Card | ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చ�
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు భోజనంతోపాటు గుడ్డు, అరటి పండ్లు ఎందుకు ఇవ్వడంలేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. తొలుత ఆసుపత్రిని సందర్శిం
నాటుబాంబులు పేలిన ఘటనలో ఓ వ్యక్తి చేతికి తీవ్ర గాయాలైన ఘటన వీపనగండ్ల మండలంలో కలకలం రేపుతున్నది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గోవర్ధనగిరి గ్రామంలో ఊర చెరువు అలు గు సమీపంలో గ్రామానికి చెందిన మే కల శే�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�
కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ మహిళ రెసిడెన్షి
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కమీషన్ల పర్వం తారాస్థాయికి చేరింది. బిల్లుకో కమీషన్ రేటు ఫిక్స్చేసి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.