వైద్యాధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. వైద్యుల్లో కొరవడిన చిత్తశుద్ధి.. వెరసి సర్కారు వైద్యం పడకేసింది. పాలమూరులో జనరల్ దవాఖానలో అత్యవసర సేవలు అటకెక్కాయి. కనీసం రోగి చేయి పట్టి చూసే డాక్టరే కరువయ్
జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్ నిర్వహణ అనంతరం మృతిచెందిన ఎర్రవల్లి గ్రామానికి చెందిన మైనర్ ఇందు మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, మద్దతుదారులు శనివారం చ�
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందూ ఓ యువతి మృతిచెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని శనివారం రాత్రి యు�
వైద్యం అందక 17ఏండ్ల బాలిక మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు అనే బాలికకు కడుపునొప్పి రావడంతో శు
తమ డిమాండ్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో యథావిధిగ�
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవలు, ఇన్పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్లోని ప్లాస్టిక్ సర్జరీ వ�
మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు బర్త్డేను బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట, సంగారెడ్డిలోని ఎమ్మ�
ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో ఓ సైకో యువకుడు వీరంగం సృష్టించి దవాఖాన సిబ్బందితో పాటు స్థానికులపై కత్తితో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఈ ద
ప్రభుత్వ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ.. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. �
Aadhaar Card | ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చ�
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు భోజనంతోపాటు గుడ్డు, అరటి పండ్లు ఎందుకు ఇవ్వడంలేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. తొలుత ఆసుపత్రిని సందర్శిం
నాటుబాంబులు పేలిన ఘటనలో ఓ వ్యక్తి చేతికి తీవ్ర గాయాలైన ఘటన వీపనగండ్ల మండలంలో కలకలం రేపుతున్నది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గోవర్ధనగిరి గ్రామంలో ఊర చెరువు అలు గు సమీపంలో గ్రామానికి చెందిన మే కల శే�