నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.
Government Hospital Celling Collapses | ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ నడుస్తూ వెళ్తున్న ఒక మహిళ తలపై శిథిలాలు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్�
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించార
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బో
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
Mancherial | మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (ఎంసీహెచ్) లో ఎక్స్ రే సేవలు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, �
Government Hospital | ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ పద్ధతులను అనుసరిస్తూ ఇబ్బడి ముబ్బడిగా కోట్ట రూపాయలు ఖర్చు చేసి గెలిచి న ఎంపీ, ఎమ్మెల్యేల జీతభత్యాలు భారీగా పెం పునకు మాత్రం చట్టసభలలో ప్రత్యేక చర్చ అధి
సనత్నగర్ టిమ్స్కు మెంటర్ సెంటర్గా నిమ్స్ను కేటాయించారు. అంటే నిమ్స్ పర్యవేక్షణలో సనత్నగర్ టిమ్స్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జారీచేసిన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఇండోర్ పరిధిలో గల ఖజ్రానాలో ఆరేండ్ల క్రితం (2020)మంజూరైన ఓ ప్రభుత్వ దవాఖాన కేవలం కాగితాలకే పరిమితమయ్యింది.
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సేవలు పేద ప్రజలకు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం�
రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్
వైద్యాధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. వైద్యుల్లో కొరవడిన చిత్తశుద్ధి.. వెరసి సర్కారు వైద్యం పడకేసింది. పాలమూరులో జనరల్ దవాఖానలో అత్యవసర సేవలు అటకెక్కాయి. కనీసం రోగి చేయి పట్టి చూసే డాక్టరే కరువయ్