రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
Jadcherla | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్�
కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ మహిళ రెసిడెన్షి
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కమీషన్ల పర్వం తారాస్థాయికి చేరింది. బిల్లుకో కమీషన్ రేటు ఫిక్స్చేసి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రెండో శనివారం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రులను సందర్శన నిర్వహిస్తున్నట్లు డీ
గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్�
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్న మెడికల్ సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో పేరుకుపోతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు
జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది.
నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారుల పనితీరు..దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి గరం గరం అయ్యారు. మంగళవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తది�
సుల్తానాబాద్లో శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి వేడుకలను ఆదివానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేశారు.
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�