వైద్యారోగ్య శాఖలో బ్రోకర్ల జోక్యం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మెడికల్ ఏజెన్సీలకు బిల్లులను క్లియర్ చే సే విషయంలో ఓ మంత్రికి సన్నిహితులం అని చెప్పుకుంటూ నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఓ టీంలా ఏర్పడి తెలం
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో బాలికపై అత్యాచారం జరిగింది. గతంలో వార్డ్ బాయ్గా పని చేసిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Worms In Antibiotic Syrup | ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన పిల్లల యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. ఇది చూసి ఒక చిన్నారి తల్లి షాక్ అయ్యింది. ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్ను ఆసుపత్రికి తీసుకువచ్చి ఫిర్యాదు చేసింద
Stealing Newborn | ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి చేతిలోని నవజాత శిశువును ఒక మహిళ అపహరించింది. తన తల్లితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.
తమకు కూడా ఇతర ఉద్యోగులకు అందిస్తున్న మాదిరిగా ట్రెజరీ ద్వారానే వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు.
జిల్లాలోని 9 మండలాలకు 9 అంబులెన్స్లు ఉండగా నిత్యం రోగులను ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకువస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడి వైద్యులు ఎంజీఎం హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు రికాం
రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాను మురుగు ముంచెత్తింది. ఆస్పత్రి ఆవరణలో నెల రోజులుగా మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదట ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు. అక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాం�
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�
ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాల
ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, సీజనల్ వ్యాధులు ప్ర�
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు.