Wardhanpet | వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గౌరె వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు మార్చురీకి తరలించారు.
Doctor’s Driver Examined Patients | ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఒక కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన డ్రైవర్ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాడు. రోగులను పరీక్షించడంతోపాటు వారికి మందులు రాసి
Hyderabad |పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి అత్యవసర వైద్యం అందించకుండా వెనక్కి పంపించేశారు. దీంతో వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్లోనే మహిళ ప్రసవించింది. హైదరాబాద్లోని వ�
నారాయణపేట జిల్లా పరిధి అప్పక్పల్లి సమీపంలోని జిల్లా దవాఖానలో ఓ శిశువు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన ముస్కాన్బేగంకు పురిటి నొప్పులు రావడంతో శనివారం రాత్రి 8 గం టలకు దవాఖానక�
Narayanapet District | జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడేళ్ల చిన్నారి మృతి కలకలం రేపింది. చిన్నారికి సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందిందని ఆరోపించారు.
Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఒక నర్సుపై వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన నర్సు ఆ రూమ్ నుంచి బయటకు పారిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ప్రాణాలకు భరోసానివ్వాల్సిన క్రిటికల్ కేర్ సెంటర్ను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. ఏడాది క్రితమే భవనం ప్రారంభోత్సవమైనా.. వైద్యులు, సిబ్బందిని నియమించకుండా వ�
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో �
Girl Declared Pregnant | నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్ష�
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధి�
నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.