విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని సీహెచ్సీని ఆయన సందర్శించ
జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న �
మండలంలోని అంబం శివారులో ఉన్న మోడల్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర�
సీఎం ఇలాకాలోని ప్రభుత్వ దవాఖానలో పూర్తిస్థాయి సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని 50 పడకల దవాఖాన నుంచి 220 పడకలకు అప్గ్రేడ్ అయినప్పటికీ పూర్తి సౌకర్యాలు అందుబాటులో�
గత ప్రభుత్వ హయాంలో 24గంటల పాటు అత్యవసర వైద్య సేవలలో ముందు వరుసలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పార్థీవ వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
ఈయన పేరు బట్టు కృష్ణ. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం నెలకు రూ.13,500. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పు
Acid On Pregnant Woman's Abdomen | ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాన్సు సమయంలో గర్భిణీ కడుపుపై మెడికల్ జెల్కు బదులు యాసిడ్ను నర్సు రాసింది. దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయి. �
జాతీయ వైద్య మండలి ఆదేశాలతో వై ద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు కళాశాల పరిధిలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి తనిఖీలు చేపట్టారు.