కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం వృథాగానే ఉండి పోనుందా అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులను కలిచివేస్తున్నాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో 5 డిసెంబర్ 2022లో రూ.11.5కోట్లత�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది. వైద్యం కోసం వచ్చే వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన బుజ్జమ్
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురిం�
పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో విసుగుచెందిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభు�
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబా�
పేదలకు వైద్యం అందిచాలన్న తలంపుతో సర్కారు దవాఖానలను నిర్మించినా ఆదరణ లేక నిరూపయోగంగా మా రుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని రోగులకు మరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వంద పడక�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన, ఇటీవల ప్రారంభించిన హెల్త్ సబ్సెంటర్ ప్రజలక�
గుజరాత్లోని అహ్మదాబాద్లో 265 మందిని బలిగొన్న విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Achchampet | అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ప్రదీప్ రాజుకు వినతి పత్రం అందించారు.
Minor Missing After Gang Rape | ప్రభుత్వ ఆసుప్రతిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ తర్వాత బాధిత బాలిక అదృశ్యమైంది.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం ప�
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో విలీనమైంది. ఇప్పటి వరకు ఇది వైద్యా విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణ ర
‘రెక్కాడితే కానీ డొక్క నిండని నిరుపేద కార్మికులు.. వారిలో ఒంటరి మహిళలు సైతం ఉన్నారు.. రోజువారీగా మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నప్పటికీ.. వార్డుల్లో చెత్తాచెదారం లేకుం డా పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ.. ప్ర�