గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించ
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన, ఇటీవల ప్రారంభించిన హెల్త్ సబ్సెంటర్ ప్రజలక�
దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మించారు.. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్కుమార్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిని ప్రారంభించి.. నెల రోజులు దాటినా ఇంకా �
ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె, మానసిక రోగుల దవాఖాన సూపరింటెండెంట్ డా. అనిత వెల్లడించారు. ఈనెల 2న ఎర్రగడ్డ మాన�
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) సీనియర్ ఫ్యాకల్టీ రూపొందించిన హెల్తిట్యూడ్ 2.0 రిన్యూ, రిచార్జ్, రివైవ్ పోస్టర్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు.
Damodar Raja Narasimha | కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అని, అసలైన కాంగ్రెస్ వాది ఆయనే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉస్మానియా, గాంధీ, కాకతీయ(కేఎంసీ), నిజామాబాద్(జీఎంసీ) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీలు హస్తం పార్టీలో చిచ్చురేపాయి. ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని వైద్యారోగ్యశాఖ మ
ప్రభుత్వంలో కొందరు మంత్రుల రాజ్యమే నడుస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు. పక్క జిల్లాలకు కూడా హెలికాప్టర్పై వెళ్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా ప్రతినిధులతో చి
నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, కొత్తపేట, సనత్నగర్, అల్వాల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్ హెల్త్సిటీ భవన నిర్మాణ పనుల పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఆలయానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు, ప్రముఖులు దర్శ�
అర్హులందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సా�
వర్గీకరణ ప్రకారం గ్రూపుల వారీగా ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి దామోదర నివాసంలో బుడగజంగాల నాయకులు, యువకులు ఆయనను కలిశారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది తాము మంత్రి దామోదర రాజనర్సింహ మనుషులం అంటూ దర్జాగా మట్టి దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమార్కుల ద�
అందోల్ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు