KTR | కేంద్రమంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్తో పాటు పలు మీడియా సంస్థలు, సోషల్మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులో పి
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్పూర్ యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్లోని హాస్టల్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంట�
ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
dual voter ID card | బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై వివాదం కొనసాగుతున్నది. తాజాగా బీజేపీకి చెందిన మహిళా మేయర్కు రెండు ఓటరు కార్డులున్నట్లు బయటపడింది. దీంతో ఆ నాయకురాలికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీస్�
తెలంగాణలో వ్యవసాయ మిగుల భూ ముల గరిష్ఠ పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయ
Kannappa | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలల
Strike Notice | కార్మిక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రానికి నిరసన తెలియజేస్తూ చేపట్టనున్న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు కోరారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగనున్నది. తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత జనవరి 27వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషన్ నుంచి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్రెడ్డి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు చేరినట్టు సమాచారం.
Anil Vij | హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రి అనిల్ విజ్కు ఆ పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి, ముఖ్యమంత్రి నయాబ్ సైనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ