సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
భూదాన్ భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది.
Viveka Murder Case | మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకాహత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
RG Kar Case | ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి యాజమాన్యం 51 మంది వైద్యులకు నోటీసులు జారీచేసింది. బుధవారం విచారణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రమాదంలో పడేశారని.. బెదిరింపు స�
Police notice to BJP MLA | సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు ముంబై పోలీసులు నోటీస్ జారీ చేశారు. జూలై 12న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సమన్ల�
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడి కేసులో రెండో ముద్దాయి, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) సీఆర్పీసీ నోటీ సు ఇచ్చారు.
Air India | ఎయిర్ ఇండియా విమానం 24 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కిన విమానంలో ఏసీ లేక కొందరు సొమ్మసిల్లిపోయారు. ఆ తర్వాత ఏరోబ్రిడ్జ్ కారిడార్ వద్ద పలు గంటలు పడిగాపులు కా�
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు
వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ
క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీ�
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్
భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫ
మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకిచ్చారో వివరణ తెలుపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీకి నీటి పారుదల శాఖ నోటీసు జారీ చేసింది.
అయోధ్య ప్రసాదం పేరుతో స్వీట్ల అమ్మకంపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ(సీసీపీఏ) జారీ చేసిన నోటీసులపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్పందించింది. తమ విధానానికి అనుగుణంగా అటువంటి లిస్టింగ�