ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం.. జో గయ్య చేసిన సవరణలను పరిశీలించి పిల్గా �
father on sale | ఒక విషయంపై తండ్రితో కుమార్తె విభేదించింది. ఈ నేపథ్యంలో అమ్మకానికి ‘నాన్న’ (father on sale) అంటూ ఫన్నీ నోటీస్ను డోర్ వద్ద ఉంచింది. అలాగే తన తండ్రిని రెండు లక్షలకు కొనుక్కోవచ్చని అందులో పేర్కొంది. దీనికి సంబ
హరియాణాలోని నుహ్లో రోల్స్ రాయిస్ కారు (Rolls-Royce crash) ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మలూకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గ
Yasin Malik | సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరుఫున వాదించారు. ‘ఒసామా బిన్ లాడెన్ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదు�
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని (The Kerala Story) ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర�
Delhi Lt Governor VK Saxena | ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్ను మార్చి 4న ఎల్జీ వీకే సక్సేనా క్లియర్ చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు భవిష్యత్తులో విదేశీ శిక్�
డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకి అధికార డీఎంకే ఝలక్ ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు భేషరతుగా క్ష�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోలను ఉద్దేశపూర్వకంగా పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తోపాటు ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్కు పోలీసులు నోటీసులు జార
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
తుగ్లక్ లేన్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్సభ కార్యదర్శి పంపిన నోటీస్లోని ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.