పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోలను ఉద్దేశపూర్వకంగా పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకొచ్చిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తోపాటు ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్కు పోలీసులు నోటీసులు జార
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
తుగ్లక్ లేన్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్సభ కార్యదర్శి పంపిన నోటీస్లోని ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్ట�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకున్నారన్న అభియోగాలతో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీని రూ.164 కోట్
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
రామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోస్ హింసాకాండలో జరిగిన నష్టానికిగానూ రూ.2.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ 12 ఏండ్ల బాలుడికి నోటీసు వచ్చింది. ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా ఒక గుంపు తన ఇంట్లో