అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎ
సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన ప్రధానమంత్రే, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంలో నరేంద్రమోదీ ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో ఇంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ.. ఇద్దరిపైనే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇ�
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ
అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21
అమరావతి : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్కుమార్కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంటున్న ఆయన ఇంటికి ముగ్గురు పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. ఓ కేసు వ
MP Raghurama krishnaraju | వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Hyderabad police commissioner orders closure of Numaish | అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయ�
ఇప్పటికే ఐదు దవాఖానలు నోటీసులు జారీ విచారణలో నిజమని తేలితే.. రిజిస్ట్రేషన్ రద్దుచేస్తాం మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జునరావు మేడ్చల్, మే 23 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వ�
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
హైదరాబాద్ : బాధితురాలి నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్లకు సోమవారం �