MP Raghurama krishnaraju | వైసీపీ తిరుగుబాటు నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
Hyderabad police commissioner orders closure of Numaish | అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయ�
ఇప్పటికే ఐదు దవాఖానలు నోటీసులు జారీ విచారణలో నిజమని తేలితే.. రిజిస్ట్రేషన్ రద్దుచేస్తాం మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జునరావు మేడ్చల్, మే 23 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వ�
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
హైదరాబాద్ : బాధితురాలి నగ్న ఫొటోలను తొలిగించాలని లేఖలు రాసినా ఎందుకు డిలీట్చేయలేదని సామాజిక మాధ్యమ సంస్థలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్లకు సోమవారం �