ED | నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్న
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
చార్జీల పెంపు, క్యాబ్ల్లో ఏసీ ఆన్ చేసేందుకు డ్రైవర్ల నిరాకరణ, దురుసు ప్రవర్తన వంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో క్యాబ్ ఆపరేటర్లు ఓలా, ఊబర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వినియ�
ఎవరైనా దత్తత తీసుకుంటే శిశు సంక్షేమ శాఖ విధించిన నియమ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నట్లు కరాటే కల్యాణిపై వచ్చి�
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ను, దేశప్రజలన
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను