SIR | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ‘సర్’ అంశంపై కీలక ప్రకటన చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిహార్లో తొ
నడిరోడ్డుపై కాంగ్రెస్ ఎన్నికల సభ నిర్వహించినా..బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసుకున్నా.. కాంగ్రెస్పై కేసు పెట్టకుండా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మధురానగర్లోని రోడ
SIR | కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టబోతున్నది. ఈ అంశంపై సోమవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం రేవంత్ కనుసన్నల్లో నడుస్తోందని హెచ్వైసీ అభ్యర్థి సల్మాన్ ఆరోపించారు. బుధవారం సల్మాన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రభుత్వం, రిటర్నింగ్ అధికారి తీరుపై మీడియా ముంద�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలకు చెక్ పడింది. ఉదయం నుంచి ఆమె నామినేషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఎ�
ECI | పశ్చిమ బెంగాల్లో దాదాపు వెయ్యి మంది బూత్ స్థాయి అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంబంధిత సూచనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 కింద ఈ చర్యల�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామ�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలి�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ రంజిత్ కుమార్, పోలీస్ పరిశీలకుడ�
Jubilee Hills | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజులు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా.. అభ్యర్థుల �
జూబ్లీహిల్స్లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది.