రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపించడంలో లేటు చేస్తే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్గా ఎన్నికై�
Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు.
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Rajyasabha Elections | తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను క�
క్యాతనపల్లి, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు రాష్ట్ర ఎన్నిక�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. �
Election Code | ఎమున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మే యర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రి య మూడు మున్సిపాలిటీలు మి�
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు.
Amanagallu | రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నద