త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
Supreme Court : ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ ఉపయోగించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ), కే
ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించడానికి సవాల్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు షెహనాజ్ తబస్సుమ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని, వాటి సమగ్రత, ప్రజాస్వామిక పాలనను పరిక్షించేందుకు వాటిని రాజకీయ ప్రాబల్యం నుంచి దూరంగా ఉంచా�
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం తీవ్ర దుమారం రేపింది. బెంగాల్ పాలనా యంత్రాంగంపై దేశ అత్యున్నత న్యాయస్థ�
Election Commission | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) కు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం (Press Meet) ఏర్పాటు చేసి
Election Schedule | దేశంలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకాబోతున్నది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్ (Schedule) విడుదల చేయనుంద�
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రారంభం కాను�
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపించడంలో లేటు చేస్తే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్గా ఎన్నికై�