Meenakshi Natarajan: ఒక్కసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, అప్పుడు దాని పరిష్కారం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస�
Rahul Gandhi : సర్కార్ చోరీ, వోట్ చోరీ తర్వాత ఈసీ, బీజేపీ కలిసి ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Tamil Nadu | తమిళనాడులో ఉప ఎన్నికల సందడి నెలకొన్నది. ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించింది. ముఖ్యమంత్రి విజయ్ (CM V
మధ్యప్రదేశ్ నుంచి మీ నాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని కాంగ్రెస్ బుధవారం ఎన్నికల కమిషన్ దృష్టికి తీ సుకువెళ్లింది. ఆ నిర్ణయం అభ్యంతరకరమైదని, వెంటనే రద్దు చే యాలని కోరింది.
Jamili Elections | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం, ఒకే ఎన్నిక (జమిలి) విధానాన్ని అమలు చేయడానికి దశలవారీ రోడ్మ్యాప్ను పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, తరచూ ఎన్నికల�
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించ వచ్చా? అంటే తొలగించవచ్చుననే అంటున్నారు యూపీలోని ఎన్నికల అధికారులు. మీకు ఆరుగురు పిల్లలున్నారా అంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 6న వారణాసి కంట
Parishad Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయా? రైతుభరోసా వేసి జూన్లో ఎన్నికలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఐఆర్ బ్రేకులు వేసిందా? అదే జరిగేతే ఈ వానకాలానికి కూడా రై�
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగం నిర్దేశించిన ఆదే�
Cockroach Janata Party : ఈ పార్టీని తనపేరు మీద రిజిష్టర్ చేయాలంటూ హరియాణాలని పానిపట్కు చెందిన సుధీర్ జకార్ అనే ఒక లాయర్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. మరోపక్క ఈ పార్టీ తనది అంటూ అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ దీప్కే అనే భ�
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.
పది రాష్ర్టాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న రాజ్యసభ సభ్యుల్లో మాజీ ప్రధాని దేవెగౌ