ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వినియోగించి సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు నిర్ణయించాయి. అందుకే ఓటరు జాబితలో మరణించిన, అనర్హుల, డూప�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్
Mamata Banerjee | సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘నేను ఓడిపోలేదు. ఇది మమ్మల్ని ఓడించే ప్రయత్నం. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్లు మమ్మల్న�
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఓట్ల లెక్కింపు (Vote Counting) నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రత
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశంలో పెద్దఎత్తున రాజకీయ దుమారం కలిగిస్తున్నది. ఈసీ అధికారులు చెప్తున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఒక రక
Repolling | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. మగ్రాహట్ (West), డైమండ్ హార్బర్ (Dimond Harbour) అసెంబ్ల�
Third Gender: థార్డ్ జెండర్ కేటగిరీలో ఈసారి ఓటర్లు పోటెత్తారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రెండో దశలో, పుదుచ్చరిలో అధిక సంఖ్యలో ట్రాన్స్జె�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వి�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) దేశవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది. అక్రమ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం (ఈసీ) సర్ను చేపట్టింది. తొలి దఫాలో బీహార్, రెండో దఫాలో భాగంగా మరో 12 �
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.