Death Certificate | ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచేందుకు ఎన్నికల అధికారులు కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నారు. డెత్ సర్టిఫికెట్ జారీ కాగానే ఓటరు జాబితా నుంచి మరణించిన వ్యక్తి �
SIR Notice | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అధికార, రాజకీయ ప్రముఖులకు కూడా బీఎల్వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్�
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితా సవరణ, బోగస్, డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియలోనూ అధికారులు అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అనామలిస్, నాన్ మ్యాపింగ్, రిపీటెడ్ ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనలు, ప్రజాధనంతో వాటికి అయిన ఖర్చుల వివరాలను వ్యక్తిగత సమాచారం అని పేర్కొంటూ సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించిం�
ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో స్వచ్ఛంద సంస్థ కార్యాలయానికి చెందిన ఇంట్లో 44 ఓట్లు ఉన్న విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదే�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో భారీగా ఓట్లు తీసి వేశారు. చనిపోయిన, వలస వెళ్లిన, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను ఏరి వేశారు. ఉమ్మడి జిల్లా �
సర్ ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించిన ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచడంతో పాటు రాజకీయ పార్టీలకు అందజేసింది. గ్రేటర్ పరిధిలో సుమారు 40శాతం ఓట్లను తొలగించి ముసాయిదాను ప్రచురించారు.
Congress | ఓటర్ల జాబితా (Voters) ప్రత్యేక సమగ్ర సవరణ (List Special Intensive Revision) పేరుతో ఎన్నికల సంఘం (Election Commision) తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 ముసాయిదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సర్కు ముందు 23,39,191 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితా
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటర్ల సౌకర్
Prakash Raj | బెంగళూరు (Bengalore) ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కు ఎన్నికల కమిషన్ (Election Commission) గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూ�
వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఆగస్టు 10 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమ�
Ballot Box | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానిస్తున్న ఎన్నికల బ్యాలెట్బాక్స్ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.