BJP | భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్ని
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయం కాదా? మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? సర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం వెనుక ఈసీఐ లేదన్న విషయం సమాచ
Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
Tamil Nadu SIR draft | తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది.
SIR: అయిదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిర్ ప్రక్రియ డెడ్లైన్ను కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, యూపీ, అండమాన్ నికోబార్ కోసం కొత్త సిర
Manthani | తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది.
Election Commission | ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణలు షెడ్యూల్ కంటే వెనుకంజలో ఉన్నట్లు సమ�
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్�
Supreme Court | పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్వోలకు వస్తున్న బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు.. పోటీ చేస్తున్న అభ్యర్థులను గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి. పల్లె పోరులో ఎక్కువగా వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అయితే.. సర్పం�