గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పకుండా ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన వివరాల లెక్కలు చెప్పాల్సిందే. లేనిపక్షంలో అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి మొదలుకొ�
రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన సంస్థ. ప్రజాస్వామ్యపు నమ్మకాన్ని నిలబెట్టేది, ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేది ఇదే సంస్థ. కేంద్రస్థాయి ఎన్నికల కమిషన్ దేశవ్�
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని వార్డు స్థానాల్లో మాత్రం అత్యధికంగా ముఖాముఖి పోటీయే నెలకొన్నది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుం డా మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి అన్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వారం రోజుల పాటు పొడిగించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓటర్ల సౌలభ్యం కోసం వచ్చే నెల 11వ తేదీ వరకు �
SIR Deadline Extended | దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. దీంతో ఓటర్ల లె�
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు ప్రచారం, చట్ట విరుద్ధమైన ప్రలోభాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయిం�
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయి. ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలివిడత ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం గజ్వేల్ మండలంలోని అక్కారం క్లస్టర్ను ఆమె సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశ
పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం విచారిస్తోంద�
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ పోరుకు నగారా మో గింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది.
2024 ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. రాజ్యాంగంలోని 243(3) (ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గతంలో జార�