Election Commission | ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణలు షెడ్యూల్ కంటే వెనుకంజలో ఉన్నట్లు సమ�
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్�
Supreme Court | పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్వోలకు వస్తున్న బెదిరింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు.. పోటీ చేస్తున్న అభ్యర్థులను గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తున్నాయి. పల్లె పోరులో ఎక్కువగా వృద్ధులు, నిరక్షరాస్యులు ఉంటారు. అయితే.. సర్పం�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పకుండా ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన వివరాల లెక్కలు చెప్పాల్సిందే. లేనిపక్షంలో అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి మొదలుకొ�
రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన సంస్థ. ప్రజాస్వామ్యపు నమ్మకాన్ని నిలబెట్టేది, ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేది ఇదే సంస్థ. కేంద్రస్థాయి ఎన్నికల కమిషన్ దేశవ్�
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని వార్డు స్థానాల్లో మాత్రం అత్యధికంగా ముఖాముఖి పోటీయే నెలకొన్నది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుం డా మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి అన్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వారం రోజుల పాటు పొడిగించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓటర్ల సౌలభ్యం కోసం వచ్చే నెల 11వ తేదీ వరకు �
SIR Deadline Extended | దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ, క్లీన్అప్ కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును ఎన్నికల సంఘం (ఈసీ) వారం రోజులు పొడిగించింది. దీంతో ఓటర్ల లె�
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు ప్రచారం, చట్ట విరుద్ధమైన ప్రలోభాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయిం�