MK Stalin | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మద్దతు పలికారు. బీజేపీ (BJP), ఎలక్షన్ కమిషన్ (Election Commission) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంట�
EC | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్నాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓట్ల దొంగతనంపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని కోరారు. మహదేవ
SIR | బిహార్లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR) విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగిం�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మరోసారి ఎన్నికల కమిషన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ‘ఓటు దొంగతనం అనేది ఒక వ్యక్తి, ఒక �
334 నమోదిత, గుర్తింపు పొందని పార్టీలను డీలిస్ట్ చేసినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాల్లో కనీసం ఒకసారైనా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
Election Commission | దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకున్నది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొంది.
‘రాహుల్గాంధీ డిన్నర్కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్కు పిలవడంప�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయ
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
Prashant Kishor | ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగిస్తున్నదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజే