Election Commission | కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఆయనకు రెండు గుర్తింపు కార్డులు ఉన్న నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
Election Commission : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్లు నిర్వహించాలని హై కోర్టు(High Court) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసిం�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తున్న బీహార్ ఓటర్లు తమ నివాస రుజువుగా ఆధార్ని సమర్పించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. నివాస రుజువు కోసం ఎన్ని
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తంచేశారు. భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని, కాబట్టే ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమ�
ఓటర్ల జాబితాను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)పై ప్రతిపక్షాలు సమైక్యంగా సోమవారం విరుచుకుపడ్డాయి.
రిఫరీ అంటే ఆటలో తటస్థంగా ఉండాలి. ప్రత్యర్థుల మధ్య సమాన దూరాన్ని పాటించాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అప్పుడే అది ఆట అనిపించుకుంటుంది. రిఫరీపై ఏ మాత్రం సందేహాలు కలిగినా ఫలితంపై నమ్మకాలు సడలిపోతాయి. అప�
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా (new weapon) అభివర్ణించారు.
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆదివారం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ రాహుల్ వారం లోగా అ�
ECI | బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర�
ప్రస్తుతం భారతదేశ న్యాయవ్యవస్థ వీరాభిమన్యుడిలా పోరాడుతోందని సీపీఐ నారాయణ అన్నారు. అంతిమంగా ఈ జ్యుడీషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనే విశ్వాసం ఉందని చెప్పారు.
గత ఎన్నికల నాటి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం విమర్శలు గుప్పించింది. ఆ ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు తెలిపే గడువు ఏన
ఓటర్ల జాబితాల్లో మాయాజాలం జరిగినట్లు నిరూపించగలిగే సాక్ష్యాధారాలను సమర్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ (ఈసీ) గురువారం కోరింది. ఈసీపై దాడి చేయడానికి ‘ఓట్ చోరీ’ వంటి కుళ్లు పదాల�
Bihar SIR | బిహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదలను సమర్పించింది. పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. చనిపోయిన, వలస వచ్చిన, బద