‘సర్'లో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన
Vote | రాష్ట్రంలో ‘సర్' ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఎవరైనా రెండుచోట్ల ఓటు కలిగి ఉంటే, వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తం�
SIR Enumeration | ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదు. ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచినా కేవలం 16 శాతమే డిజిటలైజేషన్ పూర్తి కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ముమ్మరంగా కొనసాగుతున్నది. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఓటరు సమగ్ర సర్వే ఇదే.
భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ పద్ధతులను అనుసరిస్తూ ఇబ్బడి ముబ్బడిగా కోట్ట రూపాయలు ఖర్చు చేసి గెలిచి న ఎంపీ, ఎమ్మెల్యేల జీతభత్యాలు భారీగా పెం పునకు మాత్రం చట్టసభలలో ప్రత్యేక చర్చ అధి
SIR | ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిర్లిప్తతతో ఉంటే తీరని నష్టం జరుగుతు
SIR Enumeration | కరీంనగర్ జిల్లా గం గాధర మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తప్పులతడకగా మారిం ది. ఒక గ్రామ ఓటర్లకు సంబంధించిన గణనఫారాలు మరోగ్రామంలో కనిపించడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి �
SIR Enumeration | ‘ఓటు హక్కు ఉందంటే, జీవించి ఉన్నామని అర్థం. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఓటర్ల జాబితా ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్య
డబుల్ ఓట్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం సర్ కార్యక్రమం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కిరాణాషాపుల్లో కూర్చొ ని బీఎల్వోలను పిలిపించుకొని ఓటరు లిస్టు లు తయారు చే�
వ్యవస్థాగత సమస్యల కారణంగా 18 ఏండ్లు పైబడిన మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరూ ఓటర్ల జాబితాలో నుండి తొలగిపోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయెన్స్(ఏఎల్ఐఎఫ్ఏ-ఎ
MLA Raj Thakur | భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచించారు.