Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి (గురువారం) సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమి
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల దేశంలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘమేనంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 200 మందికి పైగా రిటైర్డ్ జడ్జీలు, అధికారులు, మాజీ ఆర్మీ �
Election Commission | అసోం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. ఈ ప్రత్యేక సవరణ జనవరి ఒకట�
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి అనేక సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తాను తీసుకెళ్లినట్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం వెల్లడించారు.
బీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి ‘అభయ హస్తం’ దక్కిందా? కాంగ్రెస్ గెలుపు కోసం అన్నివిధాలా సహకరించిందా? కాంగ్రెస్ నేతల అరాచకాలను, ప్రలోభాలను పట్టించుకోలేదా? బీఆర్ఎస్ ఇ
West Bengal: పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల మంది ఆధార్ కార్డు హోల్డర్లు చనిపోయినట్లు యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. బెంగాల్లో సిర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో ఆధార్ డేటా బేస్తో ఓటర్ల డేటాను ఎ
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు.