Municipal Chairman | రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది.
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పదో తరగతి వార్షిక పరీక్షలు అడ్డంకిగా మారనున్నాయా..? ఈ పరీక్షల షెడ్యూల్తో ఎన్నికలకు ఇబ్బందులు తప్పవా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అటు పరీక్షలుండటం.. వీలైనంత త్వరగ�
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
BRS | వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రం లోపలికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నిస్త
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు వారి ని�
సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో నల్లధనం వరదలా పారిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ రోజురోజుకూ కుప్పకూలిపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆదేవన వ్యక్తంచేశారు.
Election Commission | మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎక్స్అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నియోజకవర్గ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవడం వివరణ ఇచ్�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైన అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారికంగా ధృవీక
బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం దేశ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలకు సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మహబూబ్నగర్లోని 45వ డివిజన్లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు మారడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Assam voter list : అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (ఎస్ఆర్) నిర్వహించిన సంగతి తెలిసిందే.