బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లో నిర్వహించాలని, పో లింగ్ కేంద్రాల వద్ద బురఖా ధరించి వచ్చే మహిళల ఐడీ కార్డులను సక్రమంగా తనిఖీ చేయాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది.
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను పంచాయతీ కార్యదర్శి ఉల్లంఘించిన ఘటన నారాయణపేట జి ల్లాలో చోటుచేసుకున్నది. కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమాలను మాగనూరు మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాముల�
Bihar SIR: బీహార్లో సిర్ ప్రక్రియకు చెందిన తుది జాబితాను ఇవాళ ప్రకటించారు. 7.42 కోట్ల ఓటర్ల పేర్లతో లిస్టును రిలీజ్ చేశారు. బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా పూర్త
ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు కారణంగా మండలంలోని 14 ఎంపీటీసీలు, 25 గ్రామపంచాయతీల సర్పంచ్లు, 230 వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం లేద
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు.
లోక్సభ, శాసనసభల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ల లెక్కింపులో మరింత పారదర్శకత తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం, ఓట్ల లెక్కింపు కేంద్రంలో పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు పూర్తయిన తర్వా
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తన పోర్టల్లో ఈ-సైన్(సంతకం) అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ఇక ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలన్నా లేక తొలగించాలన్నా ఆధార్-ముడిపడిన ధ్రువీకరణను ఈసీ తప్పనిసరి చేసింది.
ఓటు దొంగలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులను ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.. ఎన్నికల ముందు కాంగ్ర�
ECI | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పేపర్ రూపకల్పన, ముద్రణ శైలిని కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. స్పష్టంగా చదవగలిగేలా, చూడగలిగేలా చర్యలు తీసుకున్నది. 1961 ఎన్నికల నిర్వహణ నియమాల్ల
బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలోని ఓటరు లిస్టుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని, మహోబా జిల్లాలోని ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను గంపగుత్తగా రద్దు చేసేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న పద్ధతిలో ఏదైనా చట్ట విరుద్ధత కనిపిస్తే ఈ చర్య తప్పదని తెల�