‘రాహుల్గాంధీ డిన్నర్కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్కు పిలవడంప�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయ
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
Prashant Kishor | ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగిస్తున్నదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజే
ECI | బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని
Chidambaram | కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి ఆయన విమర్శలు గుప్పించార�
New Voter List | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసేపనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. 18 ఏండ్లు నిండినవారి పేర్ల నమోదుతోపాటు మరణించినవారి పేర్లు తొలగించి కొత్త ఓటరు లిస్టు త�
భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట ముమ్మాటికీ నిజమని, అధికార పార్టీకి ఎన్నికల సంఘం అ�
Rajnath Singh | అధికార బీజేపీ (BJP) కి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అందుకు సంబంధించి తన దగ్గర ఆటమ్ బాంబు (Atom Bomb) లాంటి సాక్ష్యం ఉందని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP), లోక్సభలో ప్రతి�
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అత్యవసరంగా ఓటర్ల జాబితాను సవరించింది. ఈ సవరించిన జాబితాను శుక్రవారం విడుదల �
ECI | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలు (Remunerations), గౌరవభృతి (Honorarium) ని సవరించింది. 2015 తర్వాత ఈసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అ�
Rahul Gandhi | బీహార్ ఓటర్ల లిస్టుకు సంబంధించి పార్లమెంట్లో తీవ్ర రగడ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు