Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం రంగం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ కు మంగళవారం షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
Municipal Elections | రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూత్రప్రాయంగా వెల్లడించారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సుప్రీం కోర్టు బుధవారం చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏ వ్యవస్థ�
లోక్సభ ఎన్నికలు, ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2024-25 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ రూ.3,335.36 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను బీజేపీ ఎన్నికల కమ�
Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.
GHMC | రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనున్నది. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం క�
Pakistan Election Commission: పాకిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆస్తులు వివరాలు వెల్లడించని 159 మంది నేతల సభ్యత్వాన్ని రద్దు చేసింది. పాక్ ఈసీ శుక్రవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం సుమారు 2.8 కోట్ల మంది పౌరులను ఓటరు జాబితా నుంచి తొలగించారు.
UP SIR Draft List: దీని ప్రకారం యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. వీరిలో 46 లక్షల ఓట్లు మరణించినవారివి. మిగిలిన ఓట్లలో 2.17 కోట్ల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే 25.47 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు కలిగి ఉన్నార�
పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నద�
మొన్నటి వరకు పల్లెల్లో నెలకొన్న రాజకీయ వేడి చల్లారక ముందే మళ్లీ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటికే పల్లె ఓటర్ల నుంచి పరాభవాన్ని ఎదుర్కొన్న అధికార పార్టీ.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా
Muncipal Elections | పురపోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 98శాతం మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు
BJP | భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్ని