Pakistan Election Commission: పాకిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆస్తులు వివరాలు వెల్లడించని 159 మంది నేతల సభ్యత్వాన్ని రద్దు చేసింది. పాక్ ఈసీ శుక్రవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం సుమారు 2.8 కోట్ల మంది పౌరులను ఓటరు జాబితా నుంచి తొలగించారు.
UP SIR Draft List: దీని ప్రకారం యూపీలో 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. వీరిలో 46 లక్షల ఓట్లు మరణించినవారివి. మిగిలిన ఓట్లలో 2.17 కోట్ల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే 25.47 లక్షల మంది డూప్లికేట్ ఓట్లు కలిగి ఉన్నార�
పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నద�
మొన్నటి వరకు పల్లెల్లో నెలకొన్న రాజకీయ వేడి చల్లారక ముందే మళ్లీ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటికే పల్లె ఓటర్ల నుంచి పరాభవాన్ని ఎదుర్కొన్న అధికార పార్టీ.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా
Muncipal Elections | పురపోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 98శాతం మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు
BJP | భారతీయ జనతా పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లకు పైగా రాజకీయ విరాళాలు అందాయి. కాంగ్రెస్కు రూ.522 కోట్లు లభించాయి. అంటే కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ విరాళాలు కమలం పార్టీకి లభించాయి. ఎన్ని
రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిర్ణయం కాదా? మరి ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? సర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం వెనుక ఈసీఐ లేదన్న విషయం సమాచ
Donations: బీజేపీకి భారీగా డొనేషన్స్ వచ్చాయి. 2024-25 సీజన్లో ఆ పార్టీకి 6654 కోట్లు అందాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆ పార్టీకి 68 శాతం అధికంగా విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ల�
Tamil Nadu SIR draft | తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది.