Vice president Elections | జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి (Vice president) పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.
బీహార్ ఓటర్ జాబితా నుంచి 52 లక్షల మందికిపైగా పేర్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం తెలిపింది. తొలగించిన వాటిలో 18 లక్షల పేర్లు.. మృతిచెందిన ఓటర్లవి కాగా, మరో 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు తర
Panchayat Elections | ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య �
బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ఓటర్ జాబితా సవరణ వచ్చే నెల నుంచి మొదలవుతుందని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కోసం చేపట్టాల్సిన ఇంటింటి సర్వే కోసం త�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 36 గుర్తులను ఎంపిచేసింది. వీటిలో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిజ్, రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులు ఉన్నాయి.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితా కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహించడంపై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్(ఈసీ)కు సూటిగా అనేక ప్రశ్నలు సంధి�
SIR | ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీక
Tejashwi Yadav | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా (Voters list) ను సవరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇటీవల ప్రకటించింది.
Asaduddin Owaisi | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ లిస్టు (Voter list) ను సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధ్యక్షుడ�
బీహార్లో అర్హత కలిగిన పౌరులు ఆన్లైన్లో ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం యూ టర్న్ తీసుకుంది.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని, దానికి బదులుగా 11 రకాల ఇతర గుర్తింపు పత్రాలలో ఓ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం చెప్తున్నది.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలని పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య అన్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, సిబ్బందికి ఎన్నికల నిబంధనలు నిర్వహణ తీరుపై అ�
అర్హులైన పౌరులు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మంగళవారం కోరారు. అయితే వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఓటరుగా నమోదు కావాలి తప్ప వారికి సొంత ఇల్లు ఉన్న ప్రా�