ECINET | కేంద్ర ఎన్నికల సంఘం కోట్లాది మంది ఓటర్లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల కోసం సరికొత్త యాప్ని తీసుకురాబోతున్నది. త్వరలోనే ఈసీఐనెట్ (ECINET) సింగిల్ ప్లాట్ఫామ్ యాప్ను ప్రారంభించనున్నది. దాంతో ఎన్నిక
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాకింగ్ చేయడం చాలా సులభమని, మళ్లీ ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలను ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్�
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ‘సక్రమంగా పని చేయలేని’, ‘విఫల’ వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈసీ మీద అత్యధికులకు నమ్మకం లేదన్నారు. అది తన రాజ్యాంగపరమైన బాధ్యతలకు అన�
Voter ID-Aadhaar Link | త్వరలోనే ఓటర్ ఐడీతో ఆధార్ను అనుసంధించనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చి�
క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాజకీయ నాయకులు ఎంత మందిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించిందీ లేదా అనర్హతా కాలాన్ని తగ్గించిందీ వంటి వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల కమి�
రెండు వేర్వేరు రాష్ర్టాలలోని ఓటర్లకు ఒకే రకమైన ఓటరు కార్డు నంబర్లను ఇచ్చినట్టు వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ఎన్నికల కమిషన్ ఆదివారం స్పందిచింది. డూప్లికేట్ నంబర్లను నకిలీ ఓటర్లుగా భావించా�
Voters List | పెద్దపల్లి రూరల్: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ పర్యవేక్షణలో రూపొందించిన తుది ఓటరు జాబితాను ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.
Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పదో తరగతి, ఇంటర్, ఇతర పరీక్షలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా సరిగ్గా విద్యా సంవత్సరం ముగింపు దశలో, పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎ
ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) నిక్షిప్తమైన డాటాను తొలగించొద్దని ఎన్నికల సంఘానికి (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారు లు, సహాయ రిటర్నింగ్ అధికార�
Sanjay Raut | ఎన్నికల సంఘం బతికే ఉంటే మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై రాహుల్గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సంజయ్ రౌత్ (Sanjay Raut) డిమాండ్ చేశారు.
Rahul Gandhi | ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Election Commission | ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి �
ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికలను న్యాయంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు ‘ఈగిల్' పేరిట కాంగ్రెస్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.