Priyanka Chaturvedi : ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని, దీన్ని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సమర్దించారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాం�
ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫి�
Bye Elections | ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు (13 Assembly Constituencies) ఉప ఎన్నికలు (Bye Elections) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో 80 రోజుల సుదీర్ఘ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉపఎన్నిక కౌం టింగ్ కొన�
ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లను తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేయాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కు ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల క్రతువును ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్�
ప్రజాస్వామ్యంలో అన్ని పండుగల కన్నా ఓట్ల పండుగే అతిపెద్దది, ముఖ్యమైనది. భారతదేశం ఆ పండుగను విజయవంతంగా పూర్తిచేసుకున్నది. ఏడు విడతల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా దిగ్విజయంగా జరిగింది
దేశ భవిష్యత్తును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా, భిన్నంగా ప్రజలకు అందించేందుకు సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు వినూత్న వెబ్సైట్ను ఆవిష్కరించారు.
AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప�
లోక్సభ ఎన్నికల యుద్ధం ముగిసింది. 2014, 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో పోలింగ్ శాతాల్లో కొంత తేడా కనిపిస్తున్నది. గత రెండు లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తున్నది. శనివారం ము�
కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ఓటర్లేనని చాటుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి పెద్దయెత్తున పోల